ఇంటర్ సప్లమెంటరీ ఫలితాలు విడుదల

ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సర సప్లమెంటరీ ఫలితాలు విడుదల చేశారు. ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ ఏడాది మీ 12వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరిగాయి. ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలకు 1,35,826 మంది, ద్వితీయ సంవత్సర పరీక్షలకు 97,963 విద్యార్థులు హాజరయ్యారు. ప్రథమ సంవత్సర ద్వితీయ సంవత్సర సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలను అధికారులు కొద్దిసేపు క్రితం విడుదల చేశారు, ఫలితాలను https://resultsbie.ap.gov.in/ Website ద్వారా తెలుసుకోవచ్చు.ఆంధ్రప్రదేశ్ ఇంటర్ సప్లమెంటరీ ఫలితాలు విడుదల.

PolitEnt Media

PolitEnt Media

Next Story