10 మంది బాక్సర్లు

Asian Under-19 Boxing Championship: ప్రస్తుతం జరుగుతున్న ఆసియా అండర్ 19 బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లలో భారత్ మెరుగైన ప్రదర్శన కనబరిచింది.: బ్యాంకాక్‌లో జరుగుతున్న ఈ పోటీలలో భారత్‌కు చెందిన 10 మంది బాక్సర్లు యూత్ (అండర్-19) విభాగంలో ఫైనల్స్‌కు చేరుకున్నారు. వీరంతా పతకాలను ఖాయం చేసుకున్నారు. అండర్-22 విభాగాల్లో కలిపి ఇప్పటికే 13 పతకాలను ఖాయం చేసుకుంది. 10 మందిలో ఐదుగురు పురుషులు,ఐదుగురు మహిళలు ఉన్నారు.

పురుషుల విభాగం:

శివమ్ (55 కేజీలు)

మౌసమ్ సుహాగ్ (65 కేజీలు)

రాహుల్ కుందు (75 కేజీలు)

గౌరవ్ (85 కేజీలు)

హేమంత్ సంగ్వాన్ (90 కేజీలు)

మహిళల విభాగం:

ప్రియా (60 కేజీలు)

పరంజల్ యాదవ్ (65 కేజీలు)

శ్రుతి (75 కేజీలు)

PolitEnt Media

PolitEnt Media

Next Story